Blog

Aditya L1: ఆదిత్య ఎల్1 మిషన్.. బుధవారం కీలక ఘట్టం పూర్తిచేసిన ఇస్రో


Aditya L1 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో.). చంద్రుడిపై ప్రయోగించిన చంద్రయాన్ 3 ని విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు కొనసాగిస్తోంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు తమ పనిని తాము చేస్తున్నాయి. ఈ ప్రయోగం విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇస్రో.. ప్రస్తుతం మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఈ సారి సౌర మండలాన్ని టార్గెట్ చేసింది. ఆదిత్య ఎల్ 1 పేరుతో సూర్యుడి గట్టు విప్పేందుకు సిద్ధమైంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close