Blog

జాబిల్లి దిశగా చంద్రయాన్-3 మరో అడుగు.. ఆదివారం కీలక ఘట్టం పూర్తిచేసిన ఇస్రో

[ad_1]

ఎలాంటి ఆటంకాలు లేకుండా చంద్రయాన్-3ని ఆగస్టు 5న జాబిల్లి కక్ష్యలోకి ఇస్రో సైంటిస్ట్‌లు ప్రవేశపెట్టారు. కాగా, ఆగస్టు 6న రాత్రి 11 గంటల సమయంలో చంద్రయాన్-3 కక్ష్యను మరోసారి తగ్గించారు. జులై 14న ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ ద్వారా చంద్రయాన్‌ను ఇస్రో భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 40 రోజుల ప్రయాణం అనంతరం అది చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. దాదాపు 22 రోజుల అనంతరం చంద్రయాన్-3 విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close