Blog

చంద్రయాన్-3 ల్యాండింగ్‌పై ఇస్రో చీఫ్ సోమనాథ్ సంచలన ప్రకటన

[ad_1]

ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కీలక దశకు చేరుకుంది. గత నెల 14న షాక్ కేంద్రం నుంచి బయలుదేరిన వ్యోమనౌక.. కొద్ది రోజుల పాటు భూకక్ష్యలోనే పరిభ్రమించింది. అనంతరం ఆగస్టు 5న ఇంజిన్లు మండించి.. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెటారు. మళ్లీ ఆగస్టు 6 రాత్రి కూడా ఒకసారి కక్ష్య తగ్గించారు. మరో మూడు సార్లు ఇలాగే విన్యాసాలు చేసి.. చివరిగా ఆగస్టు 23న జాబిల్లి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్ చేయనున్నారు.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close