Blog

ISRO chief: చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే ఎందుకు.. చెప్పేసిన ఇస్రో చీఫ్ సోమనాథ్

[ad_1]

ISRO chief: చంద్రుడిపై ప్రయోగాల కోసం ప్రపంచ దేశాలు దశాబ్దాల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. చంద్రుడిపైకి దిగడం, వ్యోమగాములను పంపి కిందికి తీసుకురావడం చేశాయి. అయితే చంద్రయాన్ 1 తో జాబిల్లిపై నీటి జాడలు ఉన్నాయని కనుగొన్న భారత్.. చంద్రయాన్ 3 తో ఏకంగా ఇప్పటిదాకా ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. అయితే జాబిల్లి దక్షిణ ధ్రువం వైపే ఎందుకు అనే దానిపై తాజాగా ఇస్రో చీఫ్ సోమనాథ్ వివరాలు వెల్లడించారు.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close