General Knowledge
Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 25/01/2020
టిసారిగా భారత దేశం పై అరబ్బుల దండయాత్ర | |||
» 836 | – | కనౌజ్ లో భోజరాజు పట్టాభిషేకం | |
»985 | – | రాజరాజచోళుడి పట్టాభిషేకం | |
» 998 | – | సుల్తాన్ మహమ్మద్ పట్టాభిషేకం | |
» 1001 | – | భారత దేశంపై గజనీ మహమ్మద్ మొదటి దండయాత్ర. ఇందులో పంజాబ్ రాజు జయపాలుడిని గజనీ ఓడించాడు. | |
» 1025 | – | గజనీ మహమ్మద్ దండయాత్రలో సోమనాథ దేవాలయం ధ్వంసం. | |
» 1191 | – | మొదటి తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ చౌహాన్ ల మధ్య జరిగింది. పృథ్విరాజ్ విజయం సాధించాడు. | |
» 1192 | – | తరైన్ యుద్ధం. ఘోరీ మహమ్మద్, పృథ్విరాజ్ ల మధ్య జరిగింది. ఈసారి విజయం ఘోరీ మహమ్మద్ ను వరించింది. | |
» 1206 | – | కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. బానిస వంశ స్థాపన | |
» 1210 | – | కుతుబుద్దీన్ ఐబక్ మరణం | |
» 1221 | – | భారత దేశంపై మంగోలుల దండయాత్ర. ఛెంఘిజ్ ఖాన్ దండెత్తి వచ్చాడు. | |
» 1236 | – | రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. | |
» 1240 | – | రజియా సుల్తానా మరణం. | |
» 1246 | – | బాల్బన్ పాలన ప్రారంభం | |
» 1296 | – | అల్లాఉద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఎక్కాడు. | |
» 1316 | – | అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణం. | |
» 1325 | – | మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన ప్రారంభం. | |
» 1327 | – | తుగ్లక్ పాలనలో ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు రాజధాని మార్పు. | |
» 1336 | – | దక్షిణాదిన విజయనగర సామ్రజ్యానికి పునాదులు. | |
» 1351 | – | ఫిరోజ్ షా సింహాసనానికి వచ్చాడు. | |
» 1388 | – | ఫిరోజ్ తుగ్లక్ మరణం | |
» 1398 | – | భారత్ పై తైమూర్ దండయాత్రలు | గురునానక్ |
» 1469 | – | గురునానక్ జననం | |
» 1494 | – | ఫర్ఘానాలో సింహాసనాన్ని అధిష్టించిన బాబర్. | |
» 1497-98 | – | భారత దేశానికి సముద్రమార్గం కనుగొన్న వాస్కొడిగామా. | |
» 1526 | – | మొదటి పానిపట్టు యుద్ధం. బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ పరాజయం. మొగలు సామ్రాజ్య స్థాపన. | |
» 1527 | – | కణ్వ యుద్ధం. ఇందులో రాణా సంగాను బాబర్ ఓడించాడు. | |
» 1530 | – | బాబర్ మరణం. హుమాయున్ రాజ్యానికి వచ్చాడు. | |
» 1539 | – | హుమాయున్ ను ఓడించి షేర్ షా సూరి భారత దేశ రాజ్యాధినేత అయ్యాడు. | |
» 1540 | – | కనౌజ్ యుద్ధం | |
» 1555 | – | ఢిల్లీ సింహాసనాన్ని హుమాయున్ తిరిగి దక్కించుకున్నాడు. | |
» 1556 | – | రెండో పానిపట్టు యుద్ధం | |
» 1557 | – | గోవాలో మొట్టమొదటి పుస్తక ప్రచురణ | |
» 1565 | – | తల్లికోట యుద్ధం | |
» 1576 | – | హల్దీఘాట్ యుద్ధం. అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓటమి. | |
» 1582 | – | దీన్-ఇ-ఇలాహీ అనే కొత్త మతాన్ని అక్బర్ ఏర్పాటు చేశాడు. | |
» 1597 | – | రాణా ప్రతాప్ మరణం | |
» 1600 | – | ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన | |
» 1605 | – | అక్బర్ మరణం. జహంగీర్ పాలన ప్రారంభం. | |
» 1611 | – | నూర్జహన్ తో జహంగీర్ వివాహం. | |
» 1616 | – | జహంగీర్ సభను సందర్శించిన సర్ థామస్ రో. | శివాజీ |
» 1627 | – | శివాజీ జననం. జహంగీర్ మరణం. | |
» 1628 | – | షాజహన్ భారత దేశ చక్రవర్తి అయ్యాడు. | |
» 1631 | – | ముంతాజ్ మహల్ మరణం. | |
» 1634 | – | భారత దేశంలో బ్రిటిష్ వర్తకానికి బెంగాల్ లో అనుమతి. | |
» 1659 | – | సింహాసనాన్ని అధిష్టించిన ఔరంగజేబు. షాజహాన్ కు జైలు శిక్ష | |
» 1665 | – | శివాజీని ఖైదు చేసిన ఔరంగజేబు. | |
» 1666 | – | షాజహన్ మరణం. | |
» 1675 | – | సిక్కుల తొమ్మిదో గురువు తేజ్ బహదూర్ కి ఉరిశిక్ష | |
» 1680 | – | శివాజీ మరణం. | |
» 1684 | – | బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో మొదటి ముద్రణాలయాన్ని స్థాపిచింది. | |
» 1707 | – | ఔరంగజేబు మరణం. | |
» 1708 | – | గురుగోవింద్ సింగ్ మరణం. | |
» 1780-84 | – | రెండో మైసూర్ యుద్ధం. | |
» 1784 | – | పిట్స్ చట్టం. | |
» 1790-92 | – | మూడో మైసూర్ యుద్ధం | |
» 1793 | – | బెంగాల్ శాశ్వత సెటిల్ మెంట్ | |
» 1799 | – | నాలుగో మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాన్ మరణం. | |
» 1802 | – | బేసిన్ ఒప్పందం | |
» 1809 | – | అమృతసర్ ఒప్పందం | రాజా రామమోహన్ రాయ్ |
» 1828 | – | రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు. | |
» 1829 | – | సతీసహగమన ఆచారం నిషేధం | |
» 1830 | – | బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన | |
» 1833 | – | రాజారామమోహన్ రాయ్ మరణం. | |
» 1838 | – | కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు | |
» 1839 | – | మహారాజా రంజిత్ సింగ్ మరణం | |
» 1839-42 | – | మొదటి ఆగ్రా యుద్ధం | |
» 1845-46 | – | మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం | |
» 1852 | – | రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం | |
» 1853 | – | బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు | |
» 1857 | – | సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం | |
» 1861 | – | రవీంద్రనాథ్ ఠాగూర్ జననం | రవీంద్రనాథ్ ఠాగూర్ |
» 1867 | – | బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు. | |
» 1869 | – | మహాత్మా గాంధీ జననం | |
» 1875 | – | స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు. | |
» 1876 | – | సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు. | |
» 1885 | – | భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన | |
» 1885 – 1905 | – | మితవాద యుగం | |
» 1889 | – | జవహర్ లాల్ నెహ్రూ జననం | స్వామి వివేకానంద |
» 1893 | – | చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం. | |
» 1897 | – | సుభాస్ చంద్రబోస్ జననం | |
» 1904 | – | టిబెట్ యాత్ర | |
» 1905 | – | లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన | |
» 1906 | – | ముస్లిం లీగ్ స్థాపన | |
» 1906 – 1920 | – | అతివాద యుగం | |
» 1909 | – | మింటో – మార్లే సంస్కరణలు | |
» 1911 | – | ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ. | |
» 1913 | – | గదర్ పార్టీ ఏర్పాటు | |
» 1914 | – | మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం | |
» 1915 | – | భారత దేశానికి గాంధీజీ రాక. | |
» 1916 | – | కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు. | |
» 1917 | – | చంపారన్ ఉద్యమం | |
» 1918 | – | మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు | |
» 1919 | – | మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం | |
» 1920 | – | ఖిలాఫత్ ఉద్యమం | |
» 1921 | – | ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు. | |
» 1922 | – | చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల. | |
» 1922 | – | మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ. | |
» 1926 | – | భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన. | |
» 1927 | – | సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం. | |
» 1928 | – | పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం | |
» 1929 | – | మీరట్ కుట్ర కేసు | |
» 1929 | – | లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం | |
» 1930 | – | సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1931 | – | గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1932 | – | మూడో రౌండ్ టేబుల్ సమావేశం. | |
» 1935 | – | భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన | |
» 1937 | – | ప్రొవిన్షియల్ అటానమీ. | |
» 1939 | – | రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం. | |
» 1941 | – | రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం, సుభాస్ చంద్రబోస్ భారత దేశం నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం. | |
» 1942 | – | క్రిప్స్ మిషన్ ఇండియా రాక, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం. | |
» 1942-44 | – | ప్రొవిన్షియల్ అజాద్ హిందూ హుకూమత్ ను సుభాస్ చంద్రబోస్ ఏర్పాటు చేశారు. అజాద్ హింద్ ఫౌజ్ ను కూడా బోస్ ఏర్పాటు చేశారు. బెంగాల్ లో తీవ్రమైన కరవు వచ్చింది. | |
» 1945 | – | వేవెల్ ప్రణాళిక; సిమ్లా సమావేశం; ఇండియన్ నేషనల్ ఆర్మీ విచారణ, సిమ్లా సమావేశం, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు. | |
» 1946 | – | క్యాబినెట్ మిషన్ భారత్ సందర్శన, కేంద్రంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు. | |
» 1947 | – | అఖండ భారత్ విభజన. రెండు దేశాలుగా భారత్, పాకిస్థాన్ ఆవిర్భావం. | |
» 1948 | – | గాంధీజీ హత్య (జనవరి 30), దేశవ్యాప్తంగా సంస్థానాల విలీనం. | |
» 1949 | – | కశ్మీర్ లో శాంతిస్థాపనకు అంగీకారం, భారత రాజ్యాంగానికి ఆమోదం (నవంబరు 26) | |
» 1950 | – | గణతంత్ర రాజ్యంగా భారత్ ఆవిర్భావం (జనవరి 26న), భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. | |
» 1951 | – | మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడల నిర్వహణ. | |
» 1952 | – | లోక్ సభకు మొదటి సాధారణ ఎన్నికల నిర్వహణ. | |
» 1956 | – | రెండో పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం. | |
» 1957 | – | దేశ వ్యాప్తంగా రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ, గోవా విముక్తి | |
» 1963 | – | పదహారో రాష్ట్రంగా నాగాలాండ్ ఆవిర్భావం. | లాల్ బహదూర్ శాస్త్రి |
» 1964 | – | జవహర్ లాల్ నెహ్రూ మరణం; ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి. | |
» 1965 | – | భారత్ పై పాకిస్థాన్ దాడి | |
» 1966 | – | తాష్కెంట్ ఒప్పందం, లాల్ బహదూర్ శాస్త్రి మరణం, భారత ప్రధానిగా ఇందిరాగాంధీ. | ఇందిరా గాంధీ |
» 1967 | – | నాలుగో సాధారణ ఎన్నికలు. మూడో రాష్ట్రపతిగా డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఎన్నిక. | |
» 1969 | – | భారత రాష్ట్రపతిగా వి.వి. గిరి ఎన్నిక, బ్యాంకుల జాతీయీకరణ. | |
» 1970 | – | రాష్ట్రంగా మేఘాలయ | |
» 1971 | – | కొత్త రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్, భారత్ – పాక్ యుద్ధం, కొత్త దేశంగా బంగ్లాదేశ్. | |
» 1972 | – | సిమ్లా ఒప్పందం; సి. రాజగోపాలాచారి మరణం. | |
» 1973 | – | మైసూర్ రాష్ట్రానికి కర్ణాటకగా పేరు మార్పు. | |
» 1974 | – | భారత్ లో అణ్వస్త్ర ప్రయోగం, అయిదో రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. | |
» 1975 | – | ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం, 22వ రాష్ట్రంగా సిక్కిం. ఎమర్జెన్సీ ప్రకటన. | |
» 1976 | – | భారత్ – చైనా మధ్య దౌత్య సంబంధాలు. | |
» 1977 | – | ఆరో సాధారణ ఎన్నికలు, లోక్ సభలో జనతా పార్టీ ఆధిక్యం, ఆరో రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి. | |
» 1979 | – | ప్రధాని పదవికి మొరార్జీ దేశాయ్ రాజీనామా, ప్రధాన మంత్రిగా చరణ్ సింగ్, ఆగస్టు 20న చరణ్ సింగ్ రాజీనామా, ఆరో లోక్ సభ రద్దు. | |
» 1980 | – | ఏడో సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ (ఐ), ప్రధాన మంత్రిగా ఇందిరాగాంధీ; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణం; ఎస్ ఎల్ వి – 3 ద్వారా రోహిణి ఉపగ్రహ ప్రయోగం. | |
» 1982 | – | మార్చి 19న ఆచార్య జె.బి. కృపలానీ మరణం; ఇన్ శాట్ – 1ఏ ప్రయోగం; జులై 15న రాష్ట్రపతిగా జైల్ సింగ్; నవంబరు 5న గుజరాత్ లో తుపాను వల్ల 500 మంది మరణం; నవంబరు 15న ఆచార్య వినోబా మరణం; నవంబరు 19న తొమ్మిదో ఆసియా క్రీడలు ప్రారంభం. | |
» 1983 | – | ఢిల్లీలో చోగమ్ సదస్సు | |
» 1984 | – | పంజాబ్ లో ఆపరేషన్ బ్లూస్టార్; అంతరిక్షంలోకి రాకేశ్ శర్మ; ఇందిరాగాంధీ హత్య, ప్రధానిగా రాజీవ్ గాంధీ. | రాజీవ్ గాంధీ |
» 1985 | – | రాజీవ్ – లోంగోవాలా సంధి; అసోం ఒప్పందం; ఏడో పంచ వర్ష ప్రణాళిక; పార్టీ ఫిరాయింపుల చట్టం. | |
» 1986 | – | మిజోరాం ఒప్పందం | |
» 1987 | – | రాష్ట్రపతిగా ఆర్.వెంకట్రామన్, ఉప రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ, బోఫోర్స్ గన్, ఫెయిర్ ఫాక్స్ వివాదాలు. | |
» 1989 | – | అయోధ్యలో రామ శిలాన్యాస పూజ; మొదటి సారిగా భారత్ ఐఆర్ బిఎమ్ ‘అగ్ని’ ని ఒడిశా నుంచి విజయవంతంగా ప్రయోగించారు (మార్చి 22). జూన్ 5న త్రిశూల్ క్షిపణి ప్రయోగం, సెప్టెంబరు 27న పృథ్వి రెండోసారి ప్రయోగం విజయవంతం; నవంబరు 29న ఎన్నికల్లో ఓడిపోయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు; జవహర్ రోజ్ గార్ యోజన ప్రారంభం; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడో ప్రధానిగా ఎన్నిక. | |
» 1990 | – | వెనక్కి వచ్చిన భారత శాంతి దళం; ఇండియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన ఎ-320 ప్రమాదం; జనతా దళ్ విభజన; ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ; అద్వాణీ రథయాత్ర-అరెస్టు; మండల్ కమిటీ నివేదిక అమలును ప్రకటించిన వి.పి.సింగ్; రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో అయోధ్యలో హింసాకాండ. | |
» 1991 | – | జనవరి 17న గల్ఫ్ యుద్ధం; మే 21న రాజీవ్ గాంధీ హత్య; జూన్ 20న పదో లోక్ సభ ఏర్పాటు; ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు. | పీవీ నరసింహారావు |
» 1992 | – | ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాల ఏర్పాటు; ఏప్రిల్ 23న భారతరత్న, ఆస్కార్ అవార్డు గ్రహీత సత్యజిత్ రే మరణం; జులై 25న రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ ఎన్నిక; ఫిబ్రవరి 7న మొదటి సారిగా భారత్ స్వదేశీయంగా తయారు చేసిన ఐఎన్ ఎస్ శక్తి సబ్ మెరైన్ ప్రారంభం. | |
» 1993 | – | జనవరి 29న అయోధ్యలో 67.33 ఎకరాల స్వాధీనానికి ఆర్డినెన్స్; ముంబయిలో వరుస బాంబు పేలుళ్లు – 300 మృతి; మహారాష్ట్ర లో భూ కంపం. | |
» 1994 | – | పౌర విమానయానంపై ఏకస్వామ్యానికి ముగింపు పలికిన ప్రభుత్వం; గ్యాట్ ఒప్పందంపై వివాదాలు; ప్లేగు వ్యాధి వ్యాప్తి; మిస్ యూనివర్స్ గా సుస్మితాసేన్, మిస్ వరల్డ్ గా ఐశ్వర్యరాయ్ | |
» 1995 | – | ఉత్తర ప్రదేశ్ లో మొదటి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి; మహారాష్ట్ర, గుజరాత్ లలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు; కర్ణాటకలో జనతా దళ్, ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఏర్పాటు; మాయవతి ప్రభుత్వం పడిపోవడంతో ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధింపు; ఇన్ శాట్ 2సి, ఐఆర్ ఎస్1-సి ప్రయోగాలు. | |
» 1996 | – | హవాలా కుంభకోణం; పీఎస్ ఎల్ వీ డీ3 ప్రయోగం; పదకొండో లోక్ సభ ఎన్నికలు; అతి పెద్ద పార్టీగా బీజేపీ. | |
» 1997 | – | భారత దేశపు 50 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. | అటల్ బిహారి వాజ్ పేయీ |
» 1998 | – | మదర్ థెరిసా మరణం; భారత ప్రధానిగా వాజ్ పేయీ; పోఖ్రాన్-2 అణు పరీక్షలు. | |
» 1999 | – | డిసెంబరు 24న భారత విమానం ఐసీ – 814 హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన అఫ్ఘనిస్థాన్ తీవ్రవాదులు; ఆ విమాన ప్రయాణికులు, సిబ్బంది విడుదల కోసం ముగ్గురు మిలిటెంట్లను భారత ప్రభుత్వం జూన్ లో జైలు నుంచి విడుదల చేసింది; పాకిస్థాన్ అక్రమ నిర్బంధం నుంచి ఎనిమిది రోజుల తర్వాత ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ నచికేత విడుదల; పాకిస్థాన్ దురాక్రమణలను నిరోధించడానికి కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ విజయ్ తో విజయం సాధించిన ఇండియన్ ఆర్మీ. | |
» 2000 | – | అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన; చత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆవిర్భావం; 100 కోట్లు దాటిన భారత్ జనాభా. | |
» 2001 | – | జులైలో భారత్- పాకిస్థాన్ ల మధ్య ఆగ్రా సదస్సు; జనవరిలో గుజరాత్ భూకంపం; మార్చిలో ఆయుధాల ఒప్పందంలో ఆర్మీ ఆఫీసర్లు, మంత్రుల అక్రమాలను బయటపెట్టిన తెహల్కా; స్వాతంత్ర్యానంతరం ఆరో జనాభా లెక్కలు. | |
» 2002 | – | అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నిక. ఫిబ్రవరి 27న గుజరాత్ లోని గోద్రా లో మత కలహాలు; నేషనల్ వాటర్ పాలసీ ప్రకటన. | అబ్దుల్ కలాం |
» 2003 | – | ఇన్ శాట్ – 3ఏ ప్రయోగం విజయవంతం; వైట్ కాలర్ నేరాలను అరికట్టడానికి ఆర్థిక ఇంటెలిజెన్స్ విభాగాన్ని సీబీఐ ఏర్పాటు చేసింది; ఇన్ శాట్ -3ఇ ప్రయోగం సఫలం. | |
» 2004 | – | సాధారణ ఎన్నికల్లో ఎన్ డీఏ పరాజయం; మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్. |