Blog
ఖగోళ అద్భుతం: ఆకాశంలో గ్రహ చతుష్టయం.. ఒకే రేఖపైకి నాలుగు గ్రహాలు
సౌర మండలం ఎన్నో వింతలు, విశేషాలకు వేదిక అని తెలిసిందే. వీటి మర్మం తెలుసుకోడానికి శతాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక, సాధారణ రోజుల్లో ఆకాశం ప్రశాంతంగా ఉన్నప్పుడు రాత్రివేళ చూస్తే శుక్రుడు, అంగారకుడు కనిపిస్తుంటారు. ఈ రెండింటి పక్కనే సమాంతర రేఖలో మరో రెండు గ్రహాలు ఏప్రిల్లో రానున్నాయని ఖగోళవేత్తలు పేర్కొంటున్నారు. అవి జూపిటర్, శాటర్న్. దీంతో అరుదైన గ్రహ చతుష్టయం ఆకాశంలో దర్శనమివ్వనుంది. 2020 డిసెంబరు తర్వాత ఇలా కనిపించడం ఇదే తొలిసారి.
Source link