Blog

Chandrayaan-3 Landing: అంతరిక్ష రేసులో నాసా ప్లేబుక్‌‌ను వినియోగిస్తోన్న భారత్


చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5.45 గంటలకు మొదలు కానుంది. దీనిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇస్రో నిర్ణయించింది. సాయంత్రం 5:20 గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానెల్‌తోపాటు డీడీ నేషనల్‌‌లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ ఘట్టం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 40 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లిని ల్యాండర్ ముద్దాడనుంది.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close