Blog

Partial Solar Eclipse అక్టోబరు 25న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. మళ్లీ 2032లోనే ఇలాంటి గ్రహణం


ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న కనిపించనుంది. ఇక, భారత్‌లో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం ఇదే. ఏప్రిల్ 29న ఏర్పడిన గ్రహణం భారత్‌లో కనిపించలేదు. తాజాగా ఏర్పడే సూర్య గ్రహణం దీపావళి రోజున సంభవిస్తుంది. ఐరోపా, పశ్చిమ సైబీరియా, ఆసియా, ఆఫ్రికాలోని ఈశాన్య భాగంలో ఈ గ్రహణం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మరో 15 రోజుల వ్యవధిలోనే చంద్ర గ్రహణం కూడా ఏర్పడుతోంది. ఈ ఏడాది మొత్తం 4 గ్రహణాలు ఏర్పడతున్నాయి.


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close