Blog

Chandrayaan 3: విక్రమ్ ల్యాండర్ దిగుతున్నప్పుడు.. చందమామను చూశారా? వీడియో షేర్ చేసిన ఇస్రో


జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-3ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఇప్పటి వరకూ కేవలం అమెరికా, సోవియట్ యూనియన్, చైనాల మాత్రమే ఈ ఘనత సాధించాయి. తాజాగా, భారత్ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. అంతేకాదు, ఇప్పటి వరకూ ఎవరూ చూడని, చంద్రుడి చీకటి భాగంగా చెప్పుకునే దక్షిణ ధ్రువంపై కాలుపెట్టిన మొదటి దేశంగానూ చరిత్రను లిఖించింది. ఇస్రో


Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close