Movie News
వారికి చేతులెత్తి దండం పెడుతున్నా: సినీ నటుడు రాజశేఖర్
రాజశేఖర్ కూడా ఓ వైద్యుడే కాబట్టి ఆయనకు వారి బాధ అర్థమైంది. కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకూ 900 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఒక్క రోజే 97 మంది చనిపోయినట్టు చైనా ప్రకటించింది. దీంతో మృతుల సంఖ్య 908కి చేరింది. వైరస్ సోకిన బాధితుల సంఖ్య కూడా 40వేలు దాటింది. కొత్తగా మరో 2,973 మందికి వైరస్ సోకినట్టు చైనా జాతీయ ఆరోగ్య మిషన్ వెల్లడించింది. చనిపోయినవారు వైరస్కు కేంద్రస్థానమైన హుబే ప్రావిన్సుల్లోని వుహాన్ నగరం దాని పరిసర ప్రాంతాలకు చెందినవారే కావడం బాధాకరం.
READ ALSO:
మృతుల సంఖ్య 2002-03లో చైనాను కుదిపేసిన సార్స్ వైరస్ కన్నా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని కరోనా కేసులు గుర్తించినట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘేబ్రియాసిస్ అన్నారు. చైనాలో పర్యటించని వారికి కూడా కరోనా వైరస్ సోకడాన్ని బట్టి ఇది ఎంత వేగంగా వ్యాప్తిచెందుతుందో అర్థమవుతోందన్నారు. వైరస్ వ్యాపించే దేశాలు దీనిని ఎదుర్కొడానికి అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. ప్రజలు మాత్రం ఆందోళన వీడి ప్రశాంతంగా ఉండాలన్నారు.
Source link