Blog
మనిషికి పంది కిడ్నీ అమర్చిన వైద్యులు.. ప్రయోగం సక్సెస్..! మనుషుల ప్రాణాలను నిలబెట్టనున్న వరాహాలు?
ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్షలాది మంది కిడ్నీ సమస్యలతో ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ జబ్బుల బారిన పడిన చాలా మందికి మూత్రపిండాల మార్పిడి ఒక్కటే పరిష్కారం. అయితే కిడ్నీ డోనర్ల లభ్యత అనేది చాలా తక్కువ. ఈ సమస్యకు పందుల కిడ్నీలతో పరిష్కారం చూపే దిశగా పరిశోధకులు కీలక ముందడుగు వేశారు.
Source link